పంచ భూతాలు

జీవులకు ఐదు ప్రాధమిక ఆధారాలు ..

  1. ఆకాశం
  2. వాయువు
  3. అగ్ని
  4. నీరు
  5. భూమి
మనిషి లో ఐదు ప్రాణాలు ఉంటాయని ఈ ఐదు ప్రాణాలు పంచ భూతాల్లో కలిసి పోతాయని అంటారు.
పంచ భూతాలను సూచిస్తూ ఐదు ప్రసిద్ధ శివ క్షేత్రాలు ఉన్నాయి.
  1. ఆకాశం - చిదంబరం - శివుడు నిరాకారం గా ఉంటాడు
  2. వాయువు - శ్రీకాళ హస్తి - శివలింగం నుండి గాలి వస్తూ ఉంటుంది
  3. అగ్ని -అరుణాచలం - స్వామి దగ్గర వెలుగు ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
  4. నీరు -జంబుకేశ్వరం - శివ లింగం నుండి నీరు వస్తూ ఉంటుంది
  5. భూమి - ఏకాంబరేశ్వర , కంచి -

No comments:

Post a Comment