త్రిమూర్తులు

బ్రహ్మా విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు.
పరమాత్మ స్వరూపం ఒకటే అయినా అది మూడు రూపాలలో ఈ ప్రపంచాన్ని నడి పిస్తుంది.

  1. బ్రహ్మా రూపంలో సృష్టి
  2. విష్ణు రూపంలో పాలన (స్థితి)
  3. రుద్రుని గా లయ చెయ్య బడుతుంది
మరి వీరితో సహచర్యం చేస్తూ సమస్త లోకాలను అమ్మల వలె కాపాడే ముగ్గురు అమ్మలు ,
  1. బ్రహ్మ నాలుక పై సంచరించే సరస్వతి
  2. విషు మూర్తి వక్ష స్తలంలో ఉండే లక్ష్మి
  3. ఈశ్వరుని అర్ధ భాగము అయిన పార్వతి


No comments:

Post a Comment